ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవు: ఎస్‌ఈసీ - అధికారుల బదిలీలపై ఎస్​ఈసీ కామెంట్స్

పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ బదిలీ ప్రతిపాదనలను ఎస్​ఈసీ తిరస్కరించింది. ఈ సమయంలో బదిలీలు తగవని హితవు పలికింది.

SEC on officials transfers
SEC on officials transfers

By

Published : Jan 26, 2021, 8:17 AM IST

ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవని ఎస్‌ఈసీ స్పష్టం చేసింది. పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి, కమిషనర్‌ ద్వివేది, గిరిజాశంకర్‌ బదిలీ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఎన్నికల ప్రక్రియ కీలక దశలో బదిలీలు తగవని.. ఒకవేళ బదిలీ చేయాలని భావిస్తే ఎన్నికల విధివిధానాలు పాటించాలని ఎస్​ఈసీ తెలిపింది.

ABOUT THE AUTHOR

...view details