ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ROBBERY: దారిదోపిడీ దొంగల కలకలం.. వ్యాపారి నుంచి రూ.6 లక్షలు చోరీ - చోరీ వార్తలు

ROBBERY
ROBBERY

By

Published : Sep 23, 2021, 10:42 PM IST

Updated : Sep 23, 2021, 11:49 PM IST

22:39 September 23

విజయవాడ సత్యనారాయణపురంలో దారిదోపిడీ(ROBBERY) సంఘటన చోటు చేసుకుంది. సత్యనారాయణపురం ఓగిరాలవారి వీధిలో రాత్రి సమయంలో పనులు ముగించుకుని ఇంటికి వెళుతున్న వ్యాపారి శనగపల్లి కోటేశ్వరరావుపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. వ్యాపారిని బెదిరించి.. అతని వద్దఉన్న బ్యాగ్ లాక్కొని పారిపోయారు. ఈ ఘటనలో సుమారు రూ. 6 లక్షల సొమ్ము చోరీకి గురైనట్లు బాధితుడు కోటేశ్వరరావు తెలిపారు. దీనిపై బాధితుడు సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. 

Last Updated : Sep 23, 2021, 11:49 PM IST

ABOUT THE AUTHOR

...view details