విజయవాడ దుర్గగుడిలో తాత్కాలిక ఉద్యోగుల సేవలు కుదించారు. ఆలయానికి ఆదాయం రాకపోవటంతో.. టికెట్, లడ్డూ, దర్శనం కౌంటర్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని తగ్గించారు. లాక్ డౌన్ కారణంగా ఉన్న సిబ్బందికే తగిన పనిలేనందున అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక సిబ్బంది సేవలు చేసే ప్రాంతాల్లో శాశ్వత సిబ్బందికి విధులు అప్పగించారు.
దుర్గగుడిలో తాత్కాలిక ఉద్యోగుల సేవలు కుదింపు - విజయవాడ దుర్గ గుడి తాజా వార్తలు
లాక్ డౌన్ కారణంగా ఆలయానికి ఆదాయం రాకపోవటంతో.. దుర్గగుడిలో తాత్కాలిక ఉద్యోగుల సేవలు కుదించారు. వారు సేవలు చేసే ప్రాంతాల్లో శాశ్వత సిబ్బందికి విధులు అప్పగించారు. ఈ మేరకు ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
![దుర్గగుడిలో తాత్కాలిక ఉద్యోగుల సేవలు కుదింపు reduction of temporary employees in durga temple vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7555660-368-7555660-1591777530595.jpg)
విజయవాడ దుర్గ గుడి