కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడ నగరంతో పాటు కృష్ణాజిల్లాను ప్లాస్టిక్రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. నగరపాలక సంస్థతో కలిసి చేపట్టిన అవగాహన కార్యక్రామాలు విజయవంతమయ్యాయని..ప్రజల భాగస్వామ్యంతోనే ఇది సాధ్యమవుతుందని అన్నారు. గాంధీ జయంతి నాటి నుంచి సంపూర్ణంగా ప్లాస్టిక్పై నిషేధాన్ని అమల్లోకి తెస్తున్నామని జిల్లా కలెక్టర్ అన్నారు.
ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం...భావితరాలను కాపాడుదాం - ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం..భావితరాలను కాపాడుదాం..
విజయవాడలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంతోపాటు జిల్లాను ప్లాస్టిక్రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు.
ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం..భావితరాలను కాపాడుదాం..
ఇదీ చదవండిమెుక్కలు పెంచు... ఆరోగ్యాన్ని పంచు