బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. విజయవాడ ఇబ్రహీంపట్నంలో 2017లో బాలికపై నిందితుడు కృష్ణారావు అత్యాచారం చేశాడు. ఈ మేరకు మహిళా న్యాయస్థానం 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష - vijayawada rape case latest
![బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష rape case in vijayawada](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5244124-963-5244124-1575284774562.jpg)
rape case in vijayawada
16:08 December 02
బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
Last Updated : Dec 2, 2019, 4:37 PM IST