ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 4, 2020, 4:55 PM IST

ETV Bharat / city

హైదరాబాద్​ రహేజా ఐటీ పార్క్‌లో.. ఉద్యోగికి కరోనా లక్షణాలు

హైదరాబాద్​ రహేజా ఐటీ పార్క్‌లో ఒక ఉద్యోగికి కరోనా వైరస్‌ లక్షణాలు ఉన్నట్లు తెలిసింది. ఐటీ పార్క్‌లోని ఉద్యోగులకు కంపెనీ యాజమాన్యం వర్క్​ ఫర్ హోమ్ చేయాలంటూ ఇంటికి పంపించారు. మాదాపూర్ మైండ్ స్పేస్ రహేజా ఐటి పార్కులోని ఓకంపెనీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగి రెండు వారాల క్రితం ఇటలీ నగరానికి వెళ్లి వచ్చారు. నాలుగు రోజులుగా అస్వస్థతకు గురికావడం వల్ల వైద్యులు పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ 19 పాజిటివ్​ నిర్థారణ అయ్యిందని తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం ఉద్యోగులను వర్క్​ ఫర్ హోమ్ చేయాలంటూ ఇంటికి పంపించారు.

హైదరాబాద్​ రహేజా ఐటీ పార్క్‌లో.. ఉద్యోగికి కరోనా లక్షణాలు
హైదరాబాద్​ రహేజా ఐటీ పార్క్‌లో.. ఉద్యోగికి కరోనా లక్షణాలు

హైదరాబాద్​ రహేజా ఐటీ పార్క్‌లో.. ఉద్యోగికి కరోనా లక్షణాలు

ఇవీ చూడండి:

'అనుమానిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది'

ABOUT THE AUTHOR

...view details