ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 9, 2019, 3:02 PM IST

ETV Bharat / city

కౌంటర్​ తెరవకముందే... రాయితీ ఉల్లి కోసం జనం బారులు

విజయవాడలో రాయితీ ఉల్లిపాయల కోసం ప్రజలు బారులు తీరుతున్నారు. భవానీపురం రైతు బజార్‌లో ఉదయం ఏడు గంటలకు ప్రత్యేక కౌంటర్ తెరవనుండగా అంతకు ముందు నుంచే జనం భారీగా క్యూ కట్టారు. అందరికీ రాయితీ ఉల్లి అందేలా చూస్తామని నిర్వాహకులు తెలిపారు. మరికొన్ని ఉల్లి కేంద్రాలను ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరారు.

queue lines for onions at nelore
విజయవాడలో ఉల్లి కోసం క్యూలైన్లు

విజయవాడలో ఉల్లి కోసం క్యూలైన్లు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details