ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 20, 2020, 8:50 AM IST

ETV Bharat / city

ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలు నిషేధం!

అమరావతి ఐకాస అసెంబ్లీ ముట్టడిని విఫలం చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలపై నిషేధం విధించారు. మొత్తం 70 మంది బ్యారేజ్‌పై మోహరించారు. ఉదయపు నడకకు వెళ్లే వారినీ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులతో వాళ్లంతా వాగ్వాదానికి దిగారు.

police force in prakasam barrage
police force in prakasam barrage

.

ప్రకాశం బ్యారేజ్‌పై రాకపోకలకు పోలీసుల ఆంక్షలు

ABOUT THE AUTHOR

...view details