ఆంధ్రప్రదేశ్

andhra pradesh

సీఎంఆర్ఎఫ్​కు పారిశ్రామికవేత్త పెద్దిరెడ్డి విరాళం

By

Published : May 9, 2020, 2:43 PM IST

పారిశ్రామికవేత్త పెద్దిరెడ్డి గోపాల్​ రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించారు. రూ. 5 లక్షలకు సంబంధించిన చెక్కును మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇచ్చారు.

peddieddy gopalareddy giving cheque to ap cm relief fund
మంత్రి రామచంద్రారెడ్డికి చెక్కును ఇస్తున్నపారిశ్రామికవేత్త గోపాల్​రెడ్డి

శర్వాణి రెడిమిక్స్​ పరిశ్రమ అధినేత పెద్ది రెడ్డి గోపాల్​ రెడ్డి... ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం అందించారు. విజయవాడలో పంచాయతీరాజ్​ గ్రామీణ శాఖామాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిసి రూ. 5 లక్షల చెక్కును ఇచ్చారు. పోలూరు వీర రెడ్డి, బత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details