ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా తీరుపై ఈసీకి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఫిర్యాదు - వైకాపా తీరుపై ఈసీకి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఫిర్యాదు

రాష్ట్రవ్యాప్తంగా వైకాపా శ్రేణుల జరుపుతున్న దాడులపై పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇతర పార్టీల నేతలు నామినేషన్లు దాఖలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నందున... స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దాడులు జరుగుతున్నా.. ఎన్నికల సంఘం నివారించడం లేదని ఆరోపించారు. మాచర్లలో తెదేపా నేతలపై వైకాపా నేతల దాడిని శైలజానాథ్ ఖండించారు. దాడులకు పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

ఈసీకి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఫిర్యాదు
ఈసీకి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఫిర్యాదు

By

Published : Mar 12, 2020, 5:41 PM IST

ఈసీకి పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఫిర్యాదు

ఇదీచదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details