ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ గవర్నర్​ నరసింహన్​తో జనసేనాని భేటీ

గవర్నర్​ నరసింహన్​తో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. దేశాభివృద్ధి, తెలుగురాష్ట్రాల్లో పరిస్థితులపై వారు ముచ్చటించారు.

By

Published : Jul 28, 2019, 4:13 AM IST

పవన్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్​ను పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మెన్​ నాదెండ్ల మనోహర్ హైదరాబాద్​లోని రాజభవన్​లో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలుగు రాష్ట్రాల విషయాలతోపాటు జాతీయ అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. దేశాభివృద్ధి, లక్ష్యసాధనకు ప్రణాళికలు వంటి విషయాలను చర్చించారు. దేశాభివృద్ధి, దేశ సమగ్రతలపై జనసేన పార్టీ ఆలోచనలను గవర్నర్​కు పవన్ కళ్యాణ్ వివరించారు.

గవర్నర్​తో భేటీలో నాదెండ్ల మనోహర్, పవన్ కల్యాణ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details