విజయవాడలోని గుణదల విద్యుత్ సౌధలో కరోనా కలకలం రేగింది. విజయవాడ జోనల్ కార్యాలయంలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధరణ అయింది. అప్రమత్తమైన అధికారులు... 22 మంది సహోద్యోగులను హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. అందరికీ కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
విజయవాడ విద్యుత్ సౌధలో కరోనా కలకలం - విజయవాడ కరోనా వార్తలు
విజయవాడలోని విద్యుత్ సౌధలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలింది. ముందు జాగ్రత్తగా 22 మంది సహోద్యోగులను హోం క్వారంటైన్లో ఉండాలని అధికారులు ఆదేశించారు.
![విజయవాడ విద్యుత్ సౌధలో కరోనా కలకలం One employee in vijayawada vidyut soudha was infected with corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7467687-386-7467687-1591236295915.jpg)
One employee in vijayawada vidyut soudha was infected with corona