ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్య విద్యార్థులకు త్వరలో పరీక్షలు - ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటీ వీసీ న్యూస్

కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... వైద్య విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటీ వీసీ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం కొవిడ్ కేంద్రాలుగా వినియోగిస్తున్న విద్యార్థుల విసతి గృహాలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

వైద్య విద్యార్థులకు త్వరలో పరీక్షలు
వైద్య విద్యార్థులకు త్వరలో పరీక్షలు

By

Published : Sep 29, 2020, 5:58 PM IST

వైద్య విద్యార్థులకు త్వరలో పరీక్షలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సటీ వీసీ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రస్తుతం భోదనాసుపత్రిలో ఉన్న విద్యార్థుల వసతి గృహాలను కొవిడ్ కేంద్రాలుగా వినియోగిస్తున్నారని వెల్లడించారు.

వాటిని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతామన్నారు. 2 నెలల్లోగా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ... మెుదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు ఆన్​లైన్ తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details