ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Covid Cases: రాష్ట్రంలో కొత్తగా 3,175 కరోనా కేసులు, 29 మరణాలు

By

Published : Jul 4, 2021, 4:36 PM IST

Updated : Jul 4, 2021, 4:55 PM IST

రాష్ట్రంలో కొత్తగా 3,175 కరోనా కేసులు, 29 మరణాలు
రాష్ట్రంలో కొత్తగా 3,175 కరోనా కేసులు, 29 మరణాలు

16:35 July 04

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసులు

రాష్ట్రంలో కొత్తగా 3,175 కరోనా కేసులు, 29 మరణాలు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 94,595 మందికి కరోనా నిర్ధరణ  పరీక్షలు(corona tests) నిర్వహించగా... 3,175 కరోనా కేసులు (corona cases) బయటపడ్డాయి. వీటితో పాటు 29 మరణాలు నమోదయ్యాయని వైద్యాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 3,692మంది కోలుకోగా... ప్రస్తుతం 35, 325కరోనా యాక్టివ్ కేసులు(corona active cases) ఉన్నాయి.

కొవిడ్ కారణంగా చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కృష్ణా జిల్లాలో ఐదుగురు, తూర్పు గోదావరి జిల్లాలో నలుగురు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 662 మందికి కరోనా సోకింది. చిత్తూరు జిల్లాలో 473, పశ్చిమగోదావరి జిల్లాలో 398, ప్రకాశం జిల్లాలో 322 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి.

ఇదీ చూడండి:

TG CM KCR: నికర జలాల్లో రెండు రాష్ట్రాలు చెరిసగం వినియోగించుకోవాలి: కేసీఆర్

Last Updated : Jul 4, 2021, 4:55 PM IST

ABOUT THE AUTHOR

...view details