7 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. కొత్తగా 6,133 నమోదు - కోవిడ్ -19 తాజా వార్తలు
![7 లక్షలకు చేరువలో కరోనా కేసులు.. కొత్తగా 6,133 నమోదు new corona cases in ap](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8997746-265-8997746-1601468775665.jpg)
new corona cases in ap
17:52 September 30
వైరస్ కారణంగా మరో 48 మంది మృతి
రాష్ట్రంలో కొత్తగా 6,133 కరోనా కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,828 మంది మృతి చెందారు. రాష్ట్రంలో 6,93,484కి కరోనా బాధితుల సంఖ్య చేరింది. ప్రస్తుతం 58,445 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇప్పటివరకు కరోనా నుంచి 6,29,211 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 71,806 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు 58,06,558 కరోనా పరీక్షలు జరిగాయి.
Last Updated : Sep 30, 2020, 6:47 PM IST