ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 14,986 కరోనా కేసులు, 84 మంది మృతి - ఏపీలో కరోనా వార్తలు

రాష్ట్రంలో కొత్తగా 14,986 కరోనా కేసులు, 84 మంది మృతి
రాష్ట్రంలో కొత్తగా 14,986 కరోనా కేసులు, 84 మంది మృతి

By

Published : May 10, 2021, 5:20 PM IST

Updated : May 10, 2021, 6:11 PM IST

17:14 May 10

రాష్ట్రంలో కొత్తగా 14,986 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా మరో 84 మంది మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 60,124 కరోనా పరీక్షలు చేశారు. కరోనా నుంచి మరో 16,167 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,89,367 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలో జిల్లాలో 2,352 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. విశాఖ- 1,618, గుంటూరు-1,575, చిత్తూరు-1,543, నెల్లూరు-1,432, శ్రీకాకుళం-1,298, కడప-1,224 మందికి కొత్తగా వైరస్ సోకింది.

వైరస్ కారణంగా గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో జిల్లాల్లో 12 మంది చొప్పున మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో-10, విశాఖ-9, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో 8 మంది చొప్పున మృతి చెందారు.

ఇదీ చదవండి:

'కేసీఆర్ అన్నా.. మేం హైదరాబాద్​ ఆస్పత్రికి రాకూడదా?'

Last Updated : May 10, 2021, 6:11 PM IST

ABOUT THE AUTHOR

...view details