ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు: ఆనంద్‌బాబు

రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని తెదేపా నేత నక్కా ఆనంద్‌బాబు అన్నారు. రెండు స్వతంత్ర వ్యవస్థల నిర్ణయాన్ని ప్రభుత్వం లెక్క చేయట్లేదని విమర్శించారు.

By

Published : Jan 25, 2021, 12:23 PM IST

రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు: ఆనంద్‌బాబు
రాష్ట్రంలో రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు: ఆనంద్‌బాబు

ఒక వ్యవస్థ పనితీరులో మరో వ్యవస్థ తలదూర్చడం సరికాదని నక్కా ఆనంద్‌బాబు అన్నారు. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేస్తే ఇష్టారీతిన మాట్లాడారని.. ఇప్పుడేమో ఎన్నికలు వాయిదా వేయాలనడం సిగ్గుచేటు అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చెప్పినట్లు ఉద్యోగ సంఘాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. పంచాయతీ ఎన్నికలపై కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆనంద్‌బాబు డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details