ఎల్లుండి రాష్ట్రానికి.. రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము - ఏపీ పర్యటనకు ముర్ము
ఏపీకి రానున్న ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము
15:15 July 10
రాష్ట్ర పర్యటనకు ముర్ము
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ఈనెల 12న రాష్ట్రానికి రానున్నారు. ఎల్లుండి మధ్యాహ్నం 3 గంటలకు వైకాపా ఎంపీలు, ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు సీఎం నివాసానికి చేరుకొని తేనీటి విందులో పాల్గొంటారు. రాష్ట్రపతి ఎన్నికల్లో వైకాపా ద్రౌపదీ ముర్ముకు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి :
Last Updated : Jul 10, 2022, 4:42 PM IST