ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 8, 2021, 5:02 PM IST

Updated : Apr 8, 2021, 5:16 PM IST

ETV Bharat / city

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. ఫలితం మిగిలింది

Parishad poling
Parishad poling

16:53 April 08

3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.42 శాతం పోలింగ్‌

రాష్ట్రవ్యాప్తంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. ఏజెన్సీ ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 47.42 శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు విజయనగరం, విశాఖ జిల్లాల్లో అత్యధిక పోలింగ్‌ నమోదవ్వగా.. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యల్పంగా పోలింగ్‌ నమోదైంది.

ఇదీ చదవండి:లైవ్ ఆప్​డేట్స్: ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌

Last Updated : Apr 8, 2021, 5:16 PM IST

ABOUT THE AUTHOR

...view details