ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 17, 2021, 2:58 PM IST

Updated : Jul 17, 2021, 3:29 PM IST

ETV Bharat / city

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ..నీటి కేటాయింపు గెజిట్‌పై అభినందనలు

mp raghurama letter to pm modi over krmb gazette
ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ

14:50 July 17

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామ లేఖ

ప్రధాని మోదీకి ఎంపీ రఘరామకృష్ణరాజు లేఖ రాశారు. నీటి కేటాయింపు గెజిట్​పై ప్రధానికి ఆయన అభినందనలు తెలిపారు. ఏడెళ్లు పూర్తయినా రాష్ట్రంలో కార్పొరేషన్ల విభజన జరగలేదని లేఖలో వెల్లడించారు. కార్పొరేషన్ల విభజనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.  విభజన చట్టం ప్రకారం పెండింగ్ అంశాలపైనా జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరారు. ప్రాచీనమైన తెలుగుభాషా పరిరక్షణకు ఉపయోగపడే తెలుగు అకాడమీకి..సంస్కృతం పేరు కలపడాన్ని..ఎంపీ రఘురామకృష్ణరాజు తప్పుబట్టారు.

ఇదీ చదవండి

Nominated posts: ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్‌ పోస్టుల ప్రకటన.. అతివకే అందలం

Last Updated : Jul 17, 2021, 3:29 PM IST

ABOUT THE AUTHOR

...view details