ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

MP Raghurama: జగన్‌ కేసుల విచారణపై సుప్రీంలో ఎంపీ రఘురామ పిటిషన్‌ - MP Raghurama krishna raju news

ముఖ్యమంత్రి జగన్ కేసుల విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినట్లు.. వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు. 'మా జగన్‌ నిర్దోషిగా బయటకు రావాలి’ అని పిటిషన్‌ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.

MP Raghurama files petition in supreme court over cm jagan cases
జగన్‌ కేసుల విచారణపై సుప్రీంలో ఎంపీ రఘురామ పిటిషన్‌

By

Published : Oct 23, 2021, 3:13 PM IST

సీఎం జగన్‌(cm jagan) కేసుల విచారణపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసినట్లు నర్సాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు(mp raghurama krishnaraju) తెలిపారు. కేసుల విచారణ వేగవంతం చేయాలని పిటిషన్‌ దాఖలు చేసినట్లు వివరించారు. ఏడాదిలోగా క్రిమినల్‌ కేసులు విచారించాలని.. గతంలో సుప్రీం ఆదేశాలు ఇచ్చిందని అందులో పేర్కొన్నారు. ‘మా జగన్‌ నిర్దోషిగా బయటకు రావాలి’ అని పిటిషన్‌ దాఖలు చేసినట్లు రఘురామ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details