ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 19, 2020, 9:37 AM IST

Updated : Mar 19, 2020, 9:51 AM IST

ETV Bharat / city

సుప్రీం నిర్ణయంపై జగన్ సమాధానమేంటి..?: కేశినేని నాని

ఎన్నికల కమిషనర్​కు ముఖ్యమంత్రి జగన్​ కులాన్ని ఆపాదించడం... దొంగే అందరినీ చూసి దొంగా దొంగా అని అరిచినట్లుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని దీనికి ముఖ్యమంత్రి జగన్, వైకాపా ఏం సమాధానం చెప్తారని నాని తన ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.

mp-kesineni-nani-tweet
విజయవాడ ఎంపీ కేశినేని నాని

విజయవాడ ఎంపీ కేశినేని నాని ట్వీట్​

ఇవీ చదవండి:

Last Updated : Mar 19, 2020, 9:51 AM IST

ABOUT THE AUTHOR

...view details