సీఎం జగన్కు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బహిరంగ లేఖ రాశారు. లాక్డౌన్తో నష్టపోయిన మిరప రైతుల్ని ఆదుకోవాలని....మిర్చి విక్రయానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. కోల్డ్ స్టోరేజీలో ఉన్న పంటకు రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. చైనాలో దిగుబడి తగ్గడంతో మిరపకు అధిక డిమాండ్ ఉందన్నారు. రైతుల ఆర్థిక పరిపుష్టికి సహకరించాలని సీఎం జగన్కు విజ్ఞప్తి చేశారు.
సీఎం జగన్కు ఎమ్మెల్యే ఏలూరి లేఖ - MLA eluri sambhasivarao letter to CM
లాక్డౌన్ కారణంగా నష్టపోయిన మిరపరైతుల్ని ఆదుకోవాలని సీఎం జగన్కు ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు లేఖ రాశారు.
![సీఎం జగన్కు ఎమ్మెల్యే ఏలూరి లేఖ MLA sambhasivarao letter to CM](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6968429-223-6968429-1588039059277.jpg)
సీఎం జగన్కు ఎమ్మెల్యే ఏలూరి లేఖ