ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉద్యోగి కుటుంబానికి అండగా ఉంటాం:ఎమ్మెల్యే బాలకృష్ణ - hero balakrishna

ఇటీవలే మృతి చెందిన గన్నవరం విమానాశ్రయ అధికారి రాజు కుటుంబాన్ని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు. రాజు స్వగృహానికి వెళ్లి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు.

గన్నవరం ఈడీ సూపరిండెంట్ రాజు కుటంబసభ్యులకు బాలకృష్ణ పరామర్శ

By

Published : Sep 18, 2019, 7:42 PM IST

గన్నవరం ఈడీ సూపరిండెంట్ రాజు కుటంబసభ్యులకు బాలకృష్ణ పరామర్శ

గన్నవరం విమానాశ్రయంలో విధులు నిర్వహిస్తూ,గుండెపోటుతో మృతి చెందిన కె.ఎస్‌.ఎన్‌.రాజు కుటుంబ సభ్యులను హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పరామర్శించారు.కేసరపల్లి దుర్గాపురంలోని రాజు ఇంటికి వెళ్లి,కుటుంబసభ్యులని పరామర్శించారు.వారి కుటుంబానికి అండగా ఉంటామని అధైర్యపడవద్దని బాలకృష్ణ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details