ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 27, 2021, 5:08 PM IST

Updated : Oct 27, 2021, 6:57 PM IST

ETV Bharat / city

Mizoram Governer: విజయవాడకు.. మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు

మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు విజయవాడకు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో.. ఆయనకు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. హరిబాబు ఇవాళ్టి నుంచి ఈనెల 31 వరకు హరిబాబు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

mizoram governer kambampati haribabu reached to gannavaram airport
mizoram governer kambampati haribabu reached to gannavaram airport

మిజోరాం గవర్నర్(mizoram governer) కంభంపాటి హరిబాబు(kambampati haribabu) విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి(vijayawada international airport) చేరుకున్నారు. గవర్నర్ హరిబాబుకు కలెక్టర్ నివాస్, సీపీ శ్రీనివాస్, ఇతర అధికారులు ఘనస్వాగతం పలికారు.

అనంతరం.. రోడ్డు మార్గంలో విజయవాడలోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. ఇవాళ్టి నుంచి ఈనెల 31 వరకు హరిబాబు రాష్ట్రంలో పర్యటించనున్నారు. రేపు ప్రకాశం జిల్లా తిమ్మసముద్రం, గుంటూరు జిల్లా నిడుబ్రోలులోని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈనెల 31న విజయవాడ నుంచి విశాఖపట్నం బయలుదేరి వెళ్తారు.

Last Updated : Oct 27, 2021, 6:57 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details