ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సాయంత్రం వరకు ఎరువుల దుకాణాలకు అనుమతి: మంత్రి కన్నబాబు

వ్యవసాయంపై కర్ఫ్యూ ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి కన్నబాబు... అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ఆన్‌లైన్‌ సమీక్ష నిర్వహించిన మంత్రి.. ఎరువుల దుకాణాలకు సాయంత్రం వరకు అనుమతించాలని అధికారులకు సూచించారు.

By

Published : May 6, 2021, 8:18 PM IST

minister kannababu review on agriculture department
సాయంత్రం వరకు ఎరువుల దుకాణాలకు అనుమతి

వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై మంత్రి కన్నబాబు ఆన్‌లైన్‌ సమీక్ష నిర్వహించారు. వ్యవసాయంపై కర్ఫ్యూ ప్రభావం లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విత్తనాల రవాణా, సరఫరాలో ఆటంకాలు ఉండొద్దన్నారు. ఎరువుల దుకాణాలకు సాయంత్రం వరకు అనుమతించాలని అధికారులకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details