ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మూడ్రోజుల పర్యటనలో భాగంగా దిల్లీకి చేరుకున్న మంత్రి గౌతంరెడ్డి - దిల్లీకి వెళ్లిన గౌతంరెడ్డి న్యూస్

మూడ్రోజుల పర్యటనలో భాగంగా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి దిల్లీ చేరుకున్నారు. పలువురు కేంద్రమంత్రులు, కార్యదర్శులను ఆయన కలవనున్నారు.

minister gauthamreddy reached to delhi
minister gauthamreddy reached to delhi

By

Published : Sep 9, 2020, 4:53 PM IST

మూడు రోజుల పర్యటనలో భాగంగా మంత్రి గౌతంరెడ్డిదిల్లీకి చేరుకున్నారు. ఈ పర్యటనలో ఐటీడీసీ ఎండీ, ఎన్టీపీసీ సీఎండీ అధికారులతో భేటీ కానున్నారు. సెయిల్ సీఎండీ, బీహెచ్ఈఎల్ అధికారులతో సమావేశమవుతారు. ఈ పర్యటనలో పలువురు కేంద్రమంత్రులను మంత్రి గౌతంరెడ్డి కలవనున్నారు.

ABOUT THE AUTHOR

...view details