ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Minister Suresh: రాజ్యాంగం తిరగ రాయాలనడం ఎస్సీల ఆత్మగౌరవం దెబ్బతీయడమే: మంత్రి సురేశ్

By

Published : Feb 4, 2022, 7:59 PM IST

Minister Suresh: రాజ్యాంగం మార్చాలనడం.. ఎస్సీల ఆత్మగౌరవం దెబ్బతీయడమేనని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. దీనిపై కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు.

Minister Adimulapu Suresh on Constitution changes
రాజ్యాంగం తిరగరాయాలనడం ఎస్సీల ఆత్మగౌరవం దెబ్బతీయడమే: మంత్రి సురేశ్

Minister Suresh: రాజ్యాంగాన్ని మార్చాలంటూ కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఎంతో బాధాకరమని మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ఎస్సీల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా.. అంబేడ్కర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు సరికాదన్నారు.

రాజ్యాంగం తిరగరాయాలనడం ఎస్సీల ఆత్మగౌరవం దెబ్బతీయడమే: మంత్రి సురేశ్

ABOUT THE AUTHOR

...view details