ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముత్యాల ప్రసాద్ మృతి పత్రికారంగానికి తీరని లోటు: లోకేశ్ - ముత్యాల ప్రసాద్ మృతి న్యూస్

ముత్యాల ప్రసాద్ మృతి పత్రికారంగానికి తీరని లోటని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. వామపక్షనేతగా సమాజం పట్ల తన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించారని కొనియాడారు.

ముత్యాల ప్రసాద్ మృతి పత్రికారంగానికి తీరని లోటు
ముత్యాల ప్రసాద్ మృతి పత్రికారంగానికి తీరని లోటు

By

Published : Nov 24, 2020, 8:16 PM IST

విశాలాంధ్ర సంపాదకులు ముత్యాలప్రసాద్ మృతి పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంతాపం ప్రకటించారు. ఎంతో నిబద్ధతతో పనిచేసిన ముత్యాల ప్రసాద్ మృతి పత్రికారంగానికి తీరని లోటని కీర్తించారు. వామపక్షనేతగా సమాజం పట్ల తన బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తించారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details