ETV Bharat / city
ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం - ఏలూరు ఘటన వార్తలు
ఏలూరులో ప్రజల అస్వస్థతకు సీసం కారణమని ఎయిమ్స్ వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ లోహాల అవశేషాలున్నట్లు దిల్లీ ఎయిమ్స్ వైద్య పరీక్షల్లో ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తోంది. ఈ లోహాలు ప్రధానంగా మెదడుపై ప్రభావం చూపుతాయని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వీటి మోతాదు శరీరంలో అధికంగా ఉంటే మెదడుతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ వెల్లడించారు.
![]()
![ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9811357-429-9811357-1607438841350.jpg)
సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం
By
Published : Dec 8, 2020, 8:44 PM IST
| Updated : Dec 9, 2020, 6:58 AM IST
సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం ఇదీచదవండి
Last Updated : Dec 9, 2020, 6:58 AM IST