కృష్ణా జిల్లాలో తాజాగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల విధులకు హాజరుకాని పోలింగ్ సిబ్బందిపై కలెక్టర్ ఇంతియాజ్ చర్యలు చేపట్టారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ లుగా ఎన్నికల విధుల నిర్వహణకు ఆర్డర్ కాపీలు తీసుకున్న పోలింగ్ సిబ్బంది కొందరు విధులకు హాజరుకాలేదు. దీనిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర్వులను అతిక్రమించినందుకు వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు పూనుకున్నారు.
గైర్హాజరైన సిబ్బందికి షోకాజ్ నోటీసు