ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముస్లింలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కేశినేని శ్వేత - కేశినేని శ్వేత తాజా వార్తలు

విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె శ్వేత ముస్లింలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా అందరూ రంజాన్ ప్రార్థనలు ఇళ్లల్లోనే చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

kesineni swetha
kesineni swetha

By

Published : May 8, 2020, 1:59 PM IST

కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో ఇళ్లలోనే రంజాన్ ప్రార్థనలు చేసుకుందామని విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత ముస్లిం సోదరులకు విజ్ఞపి చేశారు. కేశినేని భవన్​లో పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఇమామ్, మోజన్​లకు దుస్తులు,బియ్యం,నిత్యావసరాలు, బలవర్ధక ఆహార పదార్దాలు పంపిణీ చేశారు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసంలో నెలరోజుల పాటు రోజంతా ఉపవాసం ఉండి, ఐదుపూటలా నమాజ్ చేస్తూ భక్తిశ్రద్ధలతో గడిపే మాసం అలాంటి రంజాన్ మాసం లాక్ డౌన్ కారణంగా బోసిపోయిందని కేశినేని శ్వేత అన్నారు. 45 రోజులుగా అమలవుతున్న లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details