ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాజధాని విషయంలో ప్రభుత్వం తొందరపడింది: కామినేని శ్రీనివాస్​

By

Published : Feb 2, 2020, 1:11 PM IST

రాజధాని విషయంలో ప్రభుత్వం చాలా తొందరపాటు నిర్ణయం తీసుకుందని భాజపా నేత కామినేని శ్రీనివాస్ అన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ విజయవాడలో అమరావతి పరిరక్షణ సమితి రైతు సంఘాల నాయకులతో చేపట్టిన చర్చా కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బిల్లును సెలక్టు కమిటీకి పంపించి శాసనమండలి సరైన నిర్ణయం తీసుకుందన్నారు. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

kamineni srinivas on amarvathi
అమరావతిపై కామినేని శ్రీనివాస్ వ్యాఖ్య

మూడు రాజధానులపై కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details