ఇదీ చదవండి:
'రాజధానిపై తుది నిర్ణయం వచ్చే వరకూ వేచిచూడాలి' - అమరావతి రైతులపై జేడీ లక్ష్మీనారాయణ కామెంట్స్
రాజధానులపై ప్రభుత్వ తుది నిర్ణయం వచ్చేంతవరకూ అమరావతి ప్రజలు సంయమనం పాటించాలని జనసేన నేత లక్ష్మీనారాయణ కోరారు. రైతులు ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని సూచించారు.
మాజీ జేడీ లక్ష్మీనారాయణ