ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు విజయవాడకు సీఎం.. రిటెయినింగ్ ​వాల్​ నిర్మాణానికి శుంకుస్థాపన - కృష్ణా నది వరద కష్టాలు న్యూస్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ విజయవాడలో పర్యటించనున్నారు. రిటెయినింగ్​ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

Jagan to lay stone for retaining wall in vijayawada
Jagan to lay stone for retaining wall in vijayawada

By

Published : Mar 30, 2021, 7:55 PM IST

Updated : Mar 31, 2021, 1:50 AM IST

రూ. 125 కోట్లతో నిర్మించనున్న రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి సీఎం జగన్ నేడు శంకుస్థాపన చేయనున్నారు. కృష్ణా నదికి వరదలు వచ్చినపుడు కృష్ణలంక వాసులు పడుతున్న ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారంగా రిటెయినింగ్ వాల్ నిర్మాణం చేస్తున్నారు.

ఉదయం 10.35 గంటల నుంచి 11.00 గంటల మధ్య కృష్ణలంక రాణీగారి తోట వద్ద రిటెయినింగ్‌ వాల్‌ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరగనుంది. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి సీఎం చేరుకుంటారు.

Last Updated : Mar 31, 2021, 1:50 AM IST

ABOUT THE AUTHOR

...view details