ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కుటుంబ సభ్యులతో ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడిపారు.

By

Published : Nov 14, 2020, 8:41 PM IST

Published : Nov 14, 2020, 8:41 PM IST

కుటుంబ సభ్యులతో ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు
కుటుంబ సభ్యులతో ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు

హైదరాబాద్​లోని తన నివాసంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ వేడుకలు చేసుకోవాలని సూచించారు. అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వర్ధిల్లాలని ఆకాక్షించారు.

కుటుంబ సభ్యులతో ఉపరాష్ట్రపతి దీపావళి వేడుకలు

ఇదీ చూడండి:అంజన్నకు రూ.6.5 కోట్ల విలువైన బంగారు వస్త్రాలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details