విజయవాడ ఇంద్రకీలాద్రి దర్శన వేళలను అధికారులు మార్చారు. రేపటి నుంచి ఉదయం 6.30 నుంచి 11.30 వరకు భక్తులను అనుమతించనున్నారు. ఇదే విషయమై స్థానాచార్యులతో ఛైర్మన్ సోమినాయుడు, ఈవో భ్రమరాంబ చర్చలు జరిపారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శన వేళల్లో మార్పు - ఇంద్రకీలాద్రి దర్శన సమయాలు మార్పు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శన వేళలను మార్పు చేసినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ తెలిపారు. రేపటి నుంచి ఉదయం 6.30 నుంచి 11.30 వరకు భక్తులను అనుమతించనున్నట్లు చెప్పారు.
![ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శన వేళల్లో మార్పు indrakeeladri timings](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11934463-1014-11934463-1622208085867.jpg)
indrakeeladri timings