ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేషన్ బియ్యం పట్టివేత.. ఐదు టన్నులు సీజ్​

విజయవాడ నగర శివారు నున్న గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం లోడ్​తో వెళుతున్న లారీని పోలీసులు పట్టుకున్నారు.

By

Published : Jul 6, 2020, 9:45 PM IST

Published : Jul 6, 2020, 9:45 PM IST

krishna distrct
అక్రమ రేషన్ పట్టివేత.. ఐదు టన్నుల బియ్యం స్వాధీనం

విజయవాడ నగర శివారు నున్న మ్యాంగో మార్కెట్ సమీపంలో అక్రమంగా రేషన్ బియ్యం లోడ్​తో వెళుతున్న లారీని నున్న గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. ఐదు టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణా చేస్తున్న లారీతో పాటు ఇద్దరు వ్యక్తులు పోలీసులుఅదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details