సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలో ఈతకు వెళ్లి బావిలో పడి నలుగురు చిన్నారులు మరణించారు. ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనలో ప్రమాదవాశత్తు గోవర్ధన్, విష్ణువర్ధన్, ఆనంద్, నందిని మృతి చెందారు. ఈ ఘటనలో ఈ నలుగురి కుటుంబాల్లో విషాదం నెలకొంది.
ఈతకు వెళ్లి నలుగురు చిన్నారులు మృతి - sangareddy
సంగారెడ్డి జిల్లా రుద్రారంలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లి బావిలో పడి నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు.

రుద్రారం