ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంద్రకీలాద్రిపై హుండీల లెక్కింపు...అమ్మవారికి రూ. 2.85 కోట్ల ఆదాయం

బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. కానుకల ద్వారా అమ్మవారికి 2.85 కోట్ల ఆదాయం సమకూరిందని వారు స్పష్టం చేశారు.

By

Published : Oct 14, 2019, 9:43 PM IST

ఇంద్రకీలాద్రిపై హుండీల లెక్కింపు

విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. కానుకల ద్వారా అమ్మవారికి 2.85 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. 520 గ్రాముల బంగారంతోపాటు, 14.2 కిలోల వెండి అమ్మవారికి భక్తులు సమర్పించారు.

ABOUT THE AUTHOR

...view details