ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాష్ట్రంలో కొత్తగా 380 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

రాష్ట్రంలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 380 మందికి పాజిటివ్ నిర్ధరణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,93,366 కుచేరింది.

By

Published : Mar 20, 2021, 5:44 PM IST

huge corona cases registered in andhrapradhesh
రాష్ట్రంలో కొత్తగా 380 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

రాష్ట్రంలో కొత్తగా 380 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 8,93,366కు చేరింది. వైరస్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 7,189కు పెరిగింది.

రాష్ట్రంలో కొత్తగా 380 కరోనా కేసులు, 2 మరణాలు నమోదు

రాష్ట్రంలో కరోనా నుంచి మరో 204 మంది కోలుకోగా... మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 8,84,094కు చేరింది. ప్రస్తుతం 2,083 కరోనా యాక్టివ్ కేసులు ఉండగా... 24 గంటల వ్యవధిలో 30,978 కరోనా పరీక్షలు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details