ప్రభుత్వ జీవోలు ఆన్లైన్లో పెట్టకపోవడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరిగింది. వాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం.. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 8కి విచారణ వాయిదా వేసింది.
HIGH COURT: ఆన్లైన్లో ప్రభుత్వ జీవోలు పెట్టకపోవడంపై హైకోర్టులో విచారణ - government offices removed from the websites
ప్రభుత్వ జీవోలు ఆన్లైన్లో పెట్టకపోవడంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల 8కి విచారణ వాయిదా వేసింది.
![HIGH COURT: ఆన్లైన్లో ప్రభుత్వ జీవోలు పెట్టకపోవడంపై హైకోర్టులో విచారణ HC On GO'S Petetion](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12890645-960-12890645-1630050683228.jpg)
HC On GO'S Petetion