ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కేసు.. విచారణ 21కి వాయిదా - వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను కేసును వాయిదా వేసిన హైకోర్టు

SAMINENIO UDAYABHANU: వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న క్రిమినల్ కేసులను వెనక్కి తీసుకోవడంపై దాఖలైన పిల్​పై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కౌంటర్​ దాఖలు చేయాలని ఆదేశించగా.. సమయం కావాలని కోరడంతో తదపరి విచారణను మార్చి 21కి వాయిదా వేసింది.

SAMINENIO UDAYABHANU
ఎమ్మెల్యే సామినేని ఉదయభాను

By

Published : Mar 9, 2022, 7:26 PM IST

SAMINENIO UDAYABHANU: వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభానుపై ఉన్న క్రిమినల్ కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడాన్ని సవాల్ చేస్తూ.. సామాజికవేత్త కృష్ణాంజనేయులు హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

బుధవారం ఈ పిల్​పై హైకోర్టు విచారణ జరిపింది. కేసుల ఉపసంహరణపై కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రతివాదులు సమయం కోరారు. సానుకూలంగా స్పందించిన హైకోర్టు.. తదుపరి విచారణను మార్చి 21కి వాయిదా వేసింది.

ఇదీ చదవండి:Suspension: యువకుడి ఆత్మహత్య కేసు.. సీఐపై సస్పెన్షన్ వేటు !

ABOUT THE AUTHOR

...view details