ఉపాధి హామీ పథకం పెండింగ్ బిల్లులపై దాఖలైన ఫిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్పై ధర్మాసనం విచారణ చేపట్టింది. మా వద్ద బిల్లులు పెండింగ్లో లేవని అఫిడవిట్లో కేంద్రం పేర్కొంది. కేంద్రం నిధులు ఎవరికెంత చెల్లించారో పూర్తివివరాలు అఫిడవిట్లో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
పూర్తి వివరాలు అఫిడవిట్లో దాఖలు చేయాలి: హైకోర్టు - హైకోర్టు తాజా వార్తలు
ఎవరికెంత చెల్లించారో పూర్తి వివరాలు అఫిడవిట్లో దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.
![పూర్తి వివరాలు అఫిడవిట్లో దాఖలు చేయాలి: హైకోర్టు nregs pending bills](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12803161-800-12803161-1629216348901.jpg)
ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ