ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 14, 2020, 8:33 PM IST

ETV Bharat / city

గౌరవ డాక్టరేట్ అందుకున్న గవర్నర్ బిశ్వభూషణ్

.

గవర్నర్ బిశ్వభూషణ్
గవర్నర్ బిశ్వభూషణ్

పంజాబ్ దేశ్ భగత్ వర్సిటీ నుంచి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. సామాజిక శాస్త్రంలో అసాధారణ కృషికి గానూ డాక్టరేట్ ప్రదానం చేశారు. దేశ్ భగత్ విశ్వవిద్యాలయం ఏడో స్వాతకోత్సవం సందర్భంగా గవర్నర్​కు డాక్టరేట్ అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details