ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఉపరాష్ట్రపతి చొరవతో అసోంలోకి ఏపీ చేపల ట్రక్కులు - వెంకయ్యనాయుడు మద్దతుతో అసోంలోకి చేపల ట్రక్కులు

ఉపరాష్ట్రపతి చొరవతో అసోంలోకి ఏపీ చేపల ట్రక్కులకు అనుమతి లభించింది. అసోం గవర్నర్, సీఎంలతో వెంకయ్యనాయుడు మాట్లాడారు. చేపల ట్రక్కుల అనుమతికి ఆదేశాలిస్తామని అసోం సీఎం శరబానంద సోనోవాల్ తెలిపారు.

fish trucks enter into Assam with initiative of venkaiah naidu
fish trucks enter into Assam with initiative of venkaiah naidu

By

Published : May 22, 2020, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details