ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఫైబర్‌నెట్ కనెక్షన్ ఛార్జీలు పెంపు

ఫైబర్​నెట్ కనెక్షన్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక్కో కనెక్షన్​కు రూ.50 పెరగనున్నాయి. పన్నులు కాకుండా రూ.204కు కనెక్షన్ నెలవారి ఛార్జీ పెరగనుంది. 10 కోట్ల ఆర్థిక భారం తగ్గనుంది. నష్టాల భయంతోనే కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది. ఫైబర్‌నెట్ సర్వీసులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉంది.

By

Published : Mar 5, 2020, 8:35 PM IST

fibernet charges hike
fibernet charges hike

ABOUT THE AUTHOR

...view details