'ప్రజా సంక్షేమమే వైకాపా ప్రధాన కర్తవ్యం' - వైకాపా
విజయవాడ మధ్య నియోజకవర్గాన్ని ప్రగతి బాటలో నడిపించేందుకు ప్రణాళికా బద్ధంగా పని చేస్తామని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
!['ప్రజా సంక్షేమమే వైకాపా ప్రధాన కర్తవ్యం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3575795-956-3575795-1560684779334.jpg)
etv_bharath_interview_with_vijawada_central_mla_malldhi_vishnu
తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఐదేళ్లుగా పలు సమస్యలు గుర్తించామన్న మల్లాది విష్ణు..వాటన్నింటినీ ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దుసుకెళ్తుందని అభిప్రాయపడ్డారు. నవరత్నాలను అమలు చేసి ప్రజలందరికీ సంక్షేమం అందించడమే తమ కర్తవ్యమంటున్న మల్లాది విష్ణుతో ఈటీవీ-భారత్ ముఖాముఖీ.
'ప్రజా సంక్షేమమే వైకాపా ప్రధాన కర్తవ్యం'