ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 8, 2021, 6:51 AM IST

ETV Bharat / city

EAPCET RESULTS: నేడు ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలను నేడు విడుదల కాబోతున్నాయి. విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేశ్ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

EAPCET
EAPCET

ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలను ఉదయం 10.30గంటలకు విడుదల చేయనున్నారు. విజయవాడలో మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఫలితాలను వెల్లడి చేయనున్నారు. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యం కాకుండా ఉండేందుకు మొదట ఎంపీసీ స్ట్రీమ్‌ ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు. వ్యవసాయ, ఫార్మసీ ప్రవేశాలకు ఈనెల 3 నుంచి 5 విడతలుగా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,66,460మంది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలు విడుదల తర్వాత www.eenadu.net లో వివరాలు పొందవచ్చు

ABOUT THE AUTHOR

...view details