ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

నేడు ఈ- రక్షాబంధన్ ప్రారంభించనున్న సీఎం జగన్ - ఈ రక్షాబంధన్ తాజా వార్తలు

ఈ- రక్షాబంధన్ పేరుతో ఏపీ సీఐడీ విభాగం, సైబర్ పీస్ ఫౌండేషన్ సంయుక్తంగా.. సైబర్ సేఫ్టీపై నేడు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాయి. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను పోలీసులు విడుదల చేశారు.

e rakshabhandhan will start august 3
e rakshabhandhan will start august 3

By

Published : Aug 2, 2020, 9:58 PM IST

Updated : Aug 3, 2020, 1:32 AM IST

సీఎం జగన్మోహన్ రెడ్డి.. ఈ- రక్షాబంధన్ కార్యక్రమాన్నినేడు ప్రారంభించనున్నారు. ఏపీ సీఐడీ విభాగం, సైబర్ పీస్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం చేపట్టాయి. ఈ నెలాఖరు వరకు అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఆన్‌లైన్ భద్రతా అవగాహన, రేడియో ప్రోగ్రామ్స్​, నిపుణులతో సైబర్ చర్చలు జరగనున్నాయి. సర్వేలు, క్విజ్, రచన పోటీలు వంటి కార్యక్రమాలనూ నిర్వహించనున్నారు.

రేపు ఇ-రక్షాబంధన్ ప్రారంభించనున్న సీఎం జగన్
Last Updated : Aug 3, 2020, 1:32 AM IST

ABOUT THE AUTHOR

...view details